ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాలకొల్లు క్షీరా రామలింగేశ్వరస్వామి ఆలయం వద్ద ఉద్రిక్తత

ABN, First Publish Date - 2021-09-09T01:14:53+05:30

జిల్లాలోని పాలకొల్లు క్షీరా రామలింగేశ్వరస్వామి ఆలయం వద్ద

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పశ్చిమ గోదావరి: జిల్లాలోని పాలకొల్లు క్షీరా రామలింగేశ్వరస్వామి ఆలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. గణపతి ఉత్సవాలకు అనుమతివ్వాలంటూ స్వామికి, విఘ్నేశ్వరునికి వినతిపత్రం ఇచ్చేందుకు వచ్చిన ఉజ్జయిని ఆఘోర సంస్థ ఉపాధ్యక్షుడు రాజేష్‌నాథ్ ఆగోరి, బీజేపీ నేతలు వెళ్లారు. అయితే ఆలయంలోకి వెళ్లకూడదంటూ పాలకొల్లు పోలీసులు అడ్డుకున్నారు. ఆలయంలోకి అనుమతించాలంటూ బీజేపీ నేతలు, కార్యకర్తలు నిరసన తెలిపారు. 

Updated Date - 2021-09-09T01:14:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising