ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలుగు రాష్ట్రాలకు కొత్త సీజేల నియామకం

ABN, First Publish Date - 2021-10-10T00:45:47+05:30

తెలుగు రాష్ట్రాలకు కొత్త సీజేలు నియామకమయ్యారు. ఏపీ హైకోర్టు సీజేగా ప్రశాంత్ కుమార్ మిశ్రా, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాలకు కొత్త సీజేలు నియామకమయ్యారు. ఏపీ హైకోర్టు సీజేగా ప్రశాంత్ కుమార్ మిశ్రా, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సతీశ్ చంద్ర శర్మ నియామకయ్యారు. వివిధ రాష్ట్రాల హైకోర్టులకు ఐదుగురు ప్రధాన న్యాయమూర్తులు బదిలీ అయ్యారు. మరో మందికి సీజేలుగా పదోన్నతి లభించింది. దేశవ్యాప్తంగా ఉన్న హైకోర్టుల్లో జడ్జీల ఖాళీలను సుప్రీంకోర్టు కొలీజియం భర్తీ చేసింది. కొలీజియం విస్తృత సంప్రదింపుల తర్వాత న్యాయమూర్తుల పేర్లను సిఫార్సు చేసింది. 


Updated Date - 2021-10-10T00:45:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising