ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘కేంద్రం వల్లే తెలుగు రాష్ట్రాల మధ్య జలజగడం’

ABN, First Publish Date - 2021-07-17T22:23:54+05:30

కేంద్ర ప్రభుత్వం తీరు కారణంగానే తెలుగు రాష్ట్రాల మధ్య జలజగడం వస్తోందని ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధి అధ్యయన వేదిక

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం: కేంద్ర ప్రభుత్వం తీరు కారణంగానే తెలుగు రాష్ట్రాల మధ్య జలజగడం వస్తోందని ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధి అధ్యయన వేదిక కన్వీనర్ టి. లక్ష్మినారాయణ విమర్శించారు. గెజిట్ నోటిఫికేషన్‌తో భవిష్యత్‌లో నీటి తగాదాలు ఈ స్థాయిలో ఉండవన్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం అవసరం లేదని, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయవద్దని, వెలిగొండను గెజిట్‌లో పెట్టేలా సీఎం జగన్‌ కేంద్రానికి లేఖ రాయాలని కోరారు. జగన్ వ్యూహం లేకపోవడంతో సీఎం కేసీఆర్ బుట్టలో వేసుకోవాలని ప్రయత్నిస్తున్నాడని లక్ష్మినారాయణ విమర్శించారు.


Updated Date - 2021-07-17T22:23:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising