ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అస్సాంలో తెలుగు సీఆర్పీఎఫ్ జవాన్ మృతి

ABN, First Publish Date - 2021-06-19T02:54:08+05:30

జిల్లాలోని ఓ జవాన్ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. గుంతకల్లు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం: జిల్లాలోని ఓ జవాన్ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. గుంతకల్లు మండలంలోని పులగుట్టపల్లి పెద్ద తాండాకు చెందిన సీఆర్పీఎఫ్ జవాను లక్ష్మి వెంకటేష్ నాయక్ (23) మృతి చెందాడు. అస్సాంలో విధి నిర్వహణలో ఉండగా తెల్లవారుజామున తుపాకీ మిస్ ఫైర్ కావడంతో జరిగిన ప్రమాదంలో వెంకటేష్ నాయక్ మృత్యువాత పడ్డాడు. రేపు ప్రత్యేక హెలికాప్టర్లో మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకొస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. 

Updated Date - 2021-06-19T02:54:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising