ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP: Telangana మద్యం స్వాధీనం

ABN, First Publish Date - 2021-11-09T12:28:42+05:30

తెలంగాణ మద్యం రవాణా చేసినా, నాటుసారా విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటామని నూజివీడు డీఎస్పీ బి.శ్రీనివాసులు హెచ్చరించారు. సోమవారం రెడ్డిగూడెం పోలీస్‌స్టేషన్‌లో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కృష్ణా: తెలంగాణ మద్యం రవాణా చేసినా, నాటుసారా విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటామని నూజివీడు డీఎస్పీ బి.శ్రీనివాసులు హెచ్చరించారు. సోమవారం రెడ్డిగూడెం పోలీస్‌స్టేషన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. బూరుగగూడెం గ్రామానికి చెందిన అయ్యంకి బాలస్వామి తెలంగాణ నుంచి తెచ్చి అమ్ముతున్న రూ.68 వేలు విలువైన 524 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. అతనిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. మైలవరం సీఐ పి.శ్రీను, రెడ్డిగూడెం ఎస్సై డి.ఆనంద్‌కుమార్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2021-11-09T12:28:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising