ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అంధకారంలో తహసీల్దార్ కార్యాలయం

ABN, First Publish Date - 2021-03-03T00:12:07+05:30

కరెంట్ బిల్లులు కట్టకపోతే సామాన్యులైనా, ప్రభుత్వ ఆఫీసులైనా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు‌: కరెంట్ బిల్లులు కట్టకపోతే సామాన్యులైనా, ప్రభుత్వ ఆఫీసులైనా తమకు సమానమేనని విద్యుత్ శాఖ సిబ్బంది నిరూపించారు. విద్యుత్ బకాయిలు భారీగా పెండింగ్‌లో ఉండడంతో చిల్లకూరు తహసీల్దార్ కార్యాలయానికి విద్యుత్ సిబ్బంది విద్యుత్‌ను నిలిపి వేశారు. వాడుకున్న కరెంట్‌కు జిల్లాలోని తహసీల్దార్ కార్యాలయం అధికారులు బిల్లులు చెల్లించలేదు. ఎన్నిసార్లు అడిగినా బిల్లులు చెల్లించకపోవడంతో చివరికి తహసీల్దార్ కార్యాలయానికి విద్యుత్ సిబ్బంది పవర్ కట్ చేశారు. విద్యుత్ సదుపాయం లేక కార్యకలాపాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఈ సంఘటన జిల్లాలో సంచలనం సృష్టిస్తోంది. 

Updated Date - 2021-03-03T00:12:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising