ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆలస్యంగా వస్తున్నారని విద్యార్థులకు కఠిన శిక్షలు.. పీఈటీ తీరుపై ఆగ్రహం

ABN, First Publish Date - 2021-03-02T00:32:05+05:30

ఆలస్యంగా వస్తున్నారని విద్యార్థులకు కఠిన శిక్షలు.. పీఈటీ తీరుపై ఆగ్రహం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: పాఠశాలకు ఆలస్యంగా వెళ్తున్నారని విద్యార్థుల పట్ల పీఈటీ ఉపాధ్యాయుడు మడక ప్రసాద్ కఠినంగా వ్యవహరించారు. స్కూలు ఆవరణలో మోకాళ్లపై విద్యార్థులను నడిపించారు. ఈ ఘటన గుడివాడ ఎస్.పి.ఎస్ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో చోటు చేసుకుంది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పీఈటీ శారీరకంగా హింసిస్తున్నారని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. ఓ విద్యార్థి వీడియో తీయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు ఈ వ్యవహారం వివాదస్పదమవుతోంది. ఇక పీఈటీ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

Updated Date - 2021-03-02T00:32:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising