ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజ్‌భవన్‌లో గవర్నర్‌తో టీడీపీ నేతల సమావేశం

ABN, First Publish Date - 2021-09-18T22:03:01+05:30

రాజ్‌భవన్‌లో గవర్నర్‌తో టీడీపీ నేతలు సమావేశమయ్యారు. చంద్రబాబు ఇంటి దగ్గర జరిగిన ఘటనపై టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: రాజ్‌భవన్‌లో గవర్నర్‌తో టీడీపీ నేతలు సమావేశమయ్యారు. చంద్రబాబు ఇంటి దగ్గర జరిగిన ఘటనపై టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. సీసీ ఫుటేజ్‌ దృశ్యాలను టీడీపీ బృందం గవర్నర్‌కు అందించింది. వర్ల రామయ్య, గద్దె రామ్మోహన్‌, అశోక్‌బాబు బృందం గవర్నర్ ను కలిశారు. అయితే చంద్రబాబు నివాసం దగ్గర వైసీపీ సృష్టించిన గొడవను అంత తేలిగ్గా వదలబోమని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇప్పటికే రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేశారు. 

Updated Date - 2021-09-18T22:03:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising