ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అసెంబ్లీలో జరిగిన సంఘటన తెలుగుజాతికే అవమానం: దాసరి శేషు

ABN, First Publish Date - 2021-11-19T22:50:55+05:30

అసెంబ్లీలో జరిగిన సంఘటన తెలుగుజాతికే అవమానం: దాసరి శేషు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జంగారెడ్డిగూడెం (పశ్చిమగోదావరి):  ఈ రోజు అసెంబ్లీలో జరిగిన సంఘటన తెలుగుజాతికే అవమానమని రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ దాసరి శేషు అన్నారు. రాష్ట్ర చరిత్రలో ఏనాడు లేనివిధంగా ప్రజాస్వామ్యంలో దేవాలయం వంటి అసెంబ్లీలో మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు భార్యను అత్యంత అవమానకర రీతిలో అవహేళన చేయడం దారుణమని శేషు తెలిపారు. వ్యక్తిగత దూషణలు చేయడం ఇది కేవలం అన్నగారి కుంటుబానికి జరిగిన అవమానమే కాదు తెలుగుజాతికి జరిగిన అవమానమని శేషు మండిపడ్డారు. ఈ చర్యను ప్రతిఒక్కరు ఖండించాలని కోరారు. చంద్రబాబు నాయుడు కళ్ళల్లో నీళ్ళు చూస్తే గుండె తరుక్కుపోతుందని ఆవేదన వెలిబుచ్చారు. ఇదే ఈ ప్రభుత్వ పతనానికి నాంది అని దాసరి శేషు జోస్యం చెప్పారు.

Updated Date - 2021-11-19T22:50:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising