ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రతిపక్ష నేతలకు రక్షణ కల్పించలేని స్థితిలో పోలీసులు: అచ్చెన్నాయుడు

ABN, First Publish Date - 2021-07-24T22:28:51+05:30

ప్రతిపక్ష నేతలకు రక్షణ కల్పించలేని స్థితిలో పోలీసులు: అచ్చెన్నాయుడు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: వైసీపీ నేతలపై టీడీపీ నేత అచ్చెన్నాయుడు మండిపడ్డారు. జుబ్జూరులో టీడీపీ నేతలపై వైసీపీ నేతలు మట్టిజల్లడాన్ని ఖండిస్తున్నానని టీడీపీ నేత అచ్చెన్నాయుడు అన్నారు. ప్రతిపక్ష నాయకులకు కనీస రక్షణ కల్పించలేని నిస్సహాయ స్థితిలో పోలీసులు ఉన్నారని అచ్చెన్నాయుడు విమర్శించారు. మట్టిజల్లిన కిరాయి మూకలను అరెస్టు చేయకుండా టీడీపీ నేతలను అరెస్టు చేయడం దుర్మార్గమని అచ్చెన్నాయుడు అన్నారు.

Updated Date - 2021-07-24T22:28:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising