ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీడీపీ జిల్లా కార్యాలయం దగ్గర ఉద్రిక్తత

ABN, First Publish Date - 2021-10-06T22:56:53+05:30

టీడీపీ జిల్లా కార్యాలయం దగ్గర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. టీడీపీ నేతల వ్యాఖ్యలపై వైసీపీ నేతలు మండిపడ్డారు. బోటులో హెరాయిన్‌ పెట్టి తగులబెట్టారని టీడీపీ నేతల అసత్య ఆరోపణలు అంటూ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాకినాడ: టీడీపీ జిల్లా కార్యాలయం దగ్గర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. టీడీపీ నేతల వ్యాఖ్యలపై వైసీపీ నేతలు మండిపడ్డారు. బోటులో హెరాయిన్‌ పెట్టి తగులబెట్టారని టీడీపీ నేతల అసత్య ఆరోపణలు అంటూ వైసీపీ నేతల ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేత పట్టాభి, ఇతర నేతలపై వైసీపీ శ్రేణులు ఘర్షణకు దిగారు. దాంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. 


Updated Date - 2021-10-06T22:56:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising