ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘3వేల మందితో వివాహం చేసినప్పుడు కరోనా గుర్తులేదా?’

ABN, First Publish Date - 2021-01-24T23:35:21+05:30

‘3వేల మందితో వివాహం చేసినప్పుడు కరోనా గుర్తులేదా?’

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: బొప్పరాజు కరోనా సాకుతో స్థానిక ఎన్నికలు వద్దంటూ ప్రభుత్వం పాడిన పాట పాడుతున్నారని టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు అన్నారు. నెల క్రితం మీ కొడుకు వివాహం 3 వేల మందితో ఘనంగా జరుపుకున్నప్పుడు కరోనా గుర్తురాలేదా? అని ప్రశ్నించారు. ఉద్యోగుల సమస్యలపై పోరాడాలి.. ప్రభుత్వం రాజకీయంగా చేసే పనులకు గుడ్డిగా మద్దతివ్వొద్దని ఆయన సూచించారు.

Updated Date - 2021-01-24T23:35:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising