ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు వెంటనే క్షమాపణ చెప్పాలి: టీడీపీ నేతలు

ABN, First Publish Date - 2021-11-19T21:17:34+05:30

వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు వెంటనే క్షమాపణ చెప్పాలి: టీడీపీ నేతలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కృష్ణా: కృష్ణా హనుమాన్ జంక్షన్ వద్ద వైసీపీ ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. రాష్ట్ర అసెంబ్లీలో తెదేపా అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యేలు మంత్రులు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా హనుమాన్ జంక్షన్ కూడలిలో తెలుగుదేశం శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు.రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీడీపీ నేతలు నినాదాలు చేశారు. చంద్రబాబునాయుడుకు వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వైసీపీ అరాచక ప్రభుత్వానికి ముగింపు పలకాలని తేదేపా నేతలు ప్రజలకు పిలుపునిచ్చారు. 

Updated Date - 2021-11-19T21:17:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising