ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీ దురాగతాలు సాగనివ్వం: అచ్చెన్న

ABN, First Publish Date - 2021-02-28T08:50:33+05:30

అభివృద్ధే అజెండాగా టీడీపీ ఎన్నికలకు వెళ్తుంటే, అక్రమాలు, అరాచకాలే అజెండాగా వైసీపీ నేతలు ఎన్నికల బరిలో దిగుతున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, ఫిబ్రవరి 27(ఆంధ్రజ్యోతి): అభివృద్ధే అజెండాగా టీడీపీ ఎన్నికలకు వెళ్తుంటే, అక్రమాలు, అరాచకాలే అజెండాగా వైసీపీ నేతలు ఎన్నికల బరిలో దిగుతున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. ‘జగన్‌ ఎన్ని కుట్రలు, కుతంత్రాలకు పాల్పడినా, గెలుపు అసాధ్యమని గుర్తుంచుకోవాలి. అధికార బలం చూపాలని ప్రయత్నిస్తే, వైసీ పీ అభ్యర్థులను ప్రజలు రబ్బర్‌ చెప్పులు తడిపి, పేడలో ముంచి తరిమికొడతార’ని శనివారం ఓ ప్రకటనలో  హెచ్చరించారు. 

Updated Date - 2021-02-28T08:50:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising