ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కార్మికులకు ఆకలిచావులే మిగిలాయి

ABN, First Publish Date - 2021-07-27T22:58:34+05:30

సీఎం జగన్మోహన్‌రెడ్డి జమానాలో కార్మికులకు ఆకలిచావులే మిగిలాయని ప్రభుత్వంపై టీడీపీ అధికార

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: సీఎం జగన్మోహన్‌రెడ్డి జమానాలో కార్మికులకు ఆకలిచావులే మిగిలాయని ప్రభుత్వంపై టీడీపీ అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కార్మికుల సంక్షేమనిధి నుంచి 750 కోట్ల రూపాయలను దారి మళ్లించారని రఫీ ఆరోపించారు. నిధులను దారి మళ్లించినందుకు మంత్రి జయరామ్ రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రూ.750 కోట్లను నెల రోజుల్లో సంక్షేమ సంఘానికి జమ చేయాలన్నారు. ఉపాధి లేక 60 మంది భవన నిర్మాణ కార్మికులు మృతి చెందారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క కుటుంబానికి కూడా సీఎం రూపాయి సాయం చేయలేదని ఆయన మండిపడ్డారు. అవినీతిపై ఉన్న శ్రద్ధ కార్మికులపై మంత్రి జయరామ్‌కు లేదని రఫీ విమర్శించారు. 


Updated Date - 2021-07-27T22:58:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising