ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బడ్జెట్ సమావేశాన్ని వ్యతిరేకిస్తూ టీడీపీ వినూత్న నిరసన

ABN, First Publish Date - 2021-05-20T17:49:33+05:30

ఏపీ అసెంబ్లీ సమావేశాన్ని బహిష్కరించాలని టీడీపీ నిర్ణయించింది. ప్రజా సమస్యలపై చర్చకు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాన్ని బహిష్కరించాలని టీడీపీ నిర్ణయించింది. ప్రజా సమస్యలపై చర్చకు నేటి నుంచి రెండు రోజులపాటు సమాంతర అసెంబ్లీ సమావేశాలను తెలుగుదేశం పార్టీ నిర్వహించనుంది. అనంతరం తీర్మానాలు చేసి స్పీకర్‌కు టీడీఎల్పీ పంపనుంది. ఒక రోజు బడ్జెట్ సమావేశాన్ని వ్యతిరేకిస్తున్న టీడీపీ.. వినూత్నంగా నిరసన తెలిపేందుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా టీడీపీ నేతలు సమాంతర సభ నిర్వహించనున్నారు. 


ఇవాళ జరిగే అసెంబ్లీ సమావేశాన్ని బహిష్కరించాలని నిర్ణయించిన తెలుగుదేశం శాసనసభా పక్షం.. ప్రజా సమస్యలపై చర్చకు రెండు రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. సమాంతర బీఏసీ సమావేశాన్ని నిర్వహించి.. రెండు రోజుల చర్చనీయాంశాలను ఖరారు చేసింది. సమాంతర అసెంబ్లీ సమావేశం గురువారం సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు, అలాగే శుక్రవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జరుగుతుంది. ఆన్ లైన్‌లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దీనిని నిర్వహిస్తారు.

Updated Date - 2021-05-20T17:49:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising