నేడు ఏపీ వ్యాప్తంగా టీడీపీ నిరసనలు
ABN, First Publish Date - 2021-05-08T13:43:52+05:30
అమరావతి: నేడు ఏపీ వ్యాప్తంగా టీడీపీ నిరసన కార్యక్రమాలు చేపట్టనుంది. ‘వ్యాక్సిన్ సరఫరా చేయండి.. ప్రాణాలు కాపాడండి’ అనే
అమరావతి: నేడు ఏపీ వ్యాప్తంగా టీడీపీ నిరసన కార్యక్రమాలు చేపట్టనుంది. ‘వ్యాక్సిన్ సరఫరా చేయండి.. ప్రాణాలు కాపాడండి’ అనే నినాదంతో నిరసనలు చేయనుంది. ఇళ్ల దగ్గరే ప్లకార్డులు ప్రదర్శిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు నిరసనకు దిగనున్నాయి. 18 ఏళ్లు నిండిన వారందరికీ ప్రభుత్వం వ్యాక్సిన్లు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తోంది.
Updated Date - 2021-05-08T13:43:52+05:30 IST