‘దొంగలెవరంటే సజ్జలెందుకు తడుముకుంటున్నారు?’
ABN, First Publish Date - 2021-07-27T03:13:03+05:30
‘దొంగలెవరంటే సజ్జలెందుకు తడుముకుంటున్నారు?’
అమరావతి: దొంగలెవరంటే సజ్జలెందుకు తడుముకుంటున్నారు? అని టీడీపీ నేత పిల్లి మాణిక్యరావు ప్రశ్నించారు. న్యాయమూర్తులనే అవినీతిపరులని సజ్జల ముద్ర వేస్తున్నాడని అన్నారు. కోర్టులను మేనేజ్ చేయడమనే మాట వాడిన సజ్జలను శిక్షించాలన్నారు. సజ్జల సలహాలే జగన్ని, రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నాయని మండిపడ్డారు.
Updated Date - 2021-07-27T03:13:03+05:30 IST