ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీడీపీ కార్యాలయంపై దాడి కేసు.. మరో ఏడుగురి అరెస్ట్

ABN, First Publish Date - 2021-10-26T03:31:39+05:30

టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో మరో ఏడుగురు నిందితులను పోలీసులు అదుపులోకి....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో మరో ఏడుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విజయవాడకు చెందిన వెంకట సత్యనారాయణ, రజని సుధాకర్,  వెళ్లబోయినే ప్రభుదాస్, కర్నాటి రామస్వామి, మాదాల పవన్ కుమార్‌తో పాటు గుంటూరుకు చెందిన బోడపాటి కిశోర్ కుమార్, సోమి కమలకుమార్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  సీసీ ఫుటేజ్ ఆధారంగా ఈ కేసుకు సంబంధించి విచారణ ఇంకా కొనసాగుతోంది. మరికొంత నిందితులను అదుపులోకి తీసుకునే అవకాశం కనిపిస్తోంది. 


కాగా సీఎం జగన్‌పై టీడీపీ నేత పట్టాభి చేసిన ఘాటు వ్యాఖ్యలతో టీడీపీ కేంద్రకార్యాలయంపై వైసీపీ శ్రేణులు దాడి చేశాయి. ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు టీడీపీ కార్యాలయంలోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. వీటి ఆధారంగా ఇప్పటికే పలువురు నిందితులను అరెస్ట్ చేశారు. 

Updated Date - 2021-10-26T03:31:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising