ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తాలిబన్లను మించిపోతున్న ‘వైకాపాబన్లు’: లోకేశ్‌

ABN, First Publish Date - 2021-08-25T09:10:30+05:30

అరాచకాలు, నిరంకుశ వైఖరిలో అధికార వైసీపీ నేతలు అఫ్ఘానిస్థాన్‌లోని తాలిబన్లను మించిపోయి, ‘వైకాపాబన్లు’గా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): అరాచకాలు, నిరంకుశ వైఖరిలో అధికార వైసీపీ నేతలు అఫ్ఘానిస్థాన్‌లోని తాలిబన్లను మించిపోయి, ‘వైకాపాబన్లు’గా తయారయ్యారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ విమర్శించారు. సీఎం జగన్‌ తన తాడేపల్లి రాజప్రాసాదం పక్కన ఎవ్వరూ ఉండకూడదన్న అభిప్రాయంతో వందలాది నిరుపేదల ఇళ్లను కూల్చివేయించడం, తాజాగా భద్రత పేరిట అక్కడి భరతమాత విగ్రహాన్ని తొలగించడం ఇందుకు నిదర్శనాలని అభివర్ణించారు.   

Updated Date - 2021-08-25T09:10:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising