ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీడీపీ నిజనిర్ధారణ కమిటీ సభ్యుల ముందస్తు అరెస్ట్

ABN, First Publish Date - 2021-07-30T21:42:48+05:30

కొండపల్లిలో అక్రమ తవ్వకాలపై టీడీపీ నిజనిర్ధారణ బృందం విచారణ జరపాలని నిర్ణయించింది. అయితే నిజనిర్ధారణ కమిటి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: కొండపల్లిలో అక్రమ తవ్వకాలపై టీడీపీ నిజనిర్ధారణ బృందం విచారణ జరపాలని నిర్ణయించింది. అయితే నిజనిర్ధారణ కమిటి సభ్యులను ముందస్తుగా అరెస్ట్ చేశారు. ఇంటికి వచ్చి గృహ నిర్భంధంలో ఉండాలని నిజనిర్ధారణ కమిటీ సభ్యులకు నోటీసులిచ్చారు. ఇంటి బయటకు రాకుండా తలుపులకు పోలీసులు నోటీసులు అంటిస్తున్నారు. విజయవాడలో బోండా ఉమ, గుంటూరులో నక్కా ఆనంద్ బాబు సహా పలువురు నేతలకు నోటీసులిచ్చారు. శనివారం ఉదయం 10 గంటలకు కొండపల్లికి టీడీపీ నిజనిర్ధారణ కమిటీ వెళ్లనుంది. తమ వెంట మైనింగ్, అటవీ వాఖ అధికారులను పంపాలని కృష్ణా జిల్లా కలెక్టర్‌కు టీడీపీ నేతలు వినతి పత్రం ఇచ్చారు.

Updated Date - 2021-07-30T21:42:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising