ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రామ్మోహన్‌ నాయుడికి సంసద్‌ రత్న అవార్డు

ABN, First Publish Date - 2021-03-21T09:44:27+05:30

టీడీపీ ఎంపీ రామ్మోహన్‌ నాయుడుకు ప్రతిష్టాత్మక సంసద్‌ రత్న అవార్డు లభించింది. చెన్నైకి చెందిన ప్రైమ్‌ పా యింట్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): టీడీపీ ఎంపీ రామ్మోహన్‌ నాయుడుకు ప్రతిష్టాత్మక సంసద్‌ రత్న అవార్డు లభించింది. చెన్నైకి చెందిన ప్రైమ్‌ పా యింట్‌ ఫౌండేషన్‌ ప్రకటించిన ఈ అవార్డును శనివా రం కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ సునీల్‌ అరోరా, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ ఏకే పట్నాయక్‌ చేతుల మీదుగా రామ్మోహన్‌ అందుకున్నారు. పార్లమెంటరీ వ్యవహారాల్లో ఉత్తమ పనితీరు కనబర్చినందుకు ఆ సంస్థ ఈ అవార్డు ప్రకటించింది. ఈ సందర్భంగా రామ్మోహన్‌ నాయుడు మాట్లాడుతూ ఈ అవార్డుతో తనపై మరింత బాధ్యత పెరిగిందని చెప్పారు.  

Updated Date - 2021-03-21T09:44:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising