ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీకి ప్రత్యేక హోదాపై కేంద్రం తన వైఖరిని స్పష్టం చేయాలి: కనకమేడల

ABN, First Publish Date - 2021-12-03T20:21:04+05:30

ఏపీకి ప్రత్యేక హోదాపై కేంద్రం తన వైఖరిని స్పష్టం చేయాలని టీడీపీ ఎంపీ కనకమేడల డిమాండ్ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ఏపీకి ప్రత్యేక హోదాపై కేంద్రం తన వైఖరిని స్పష్టం చేయాలని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి.. మాటమార్చారన్నారు. కేంద్రం నుంచి ఏపీకి రావాల్సిన ప్రత్యేక ప్యాకేజీ కూడా ఇప్పటి వరకు రాలేదన్నారు. రాజ్యసభలో ఎంపీ కనకమేడల అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి సోమ్ ప్రకాశ్ సమాధానం ఇచ్చారు. ఏపీకి ఇప్పటికే స్పెషల్ ప్యాకేజీ కింద అనేక ప్రాజెక్టులను మంజూరు చేశామన్నారు.

Updated Date - 2021-12-03T20:21:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising