ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజ్యసభలో జగన్ కేసుల ప్రస్తావన

ABN, First Publish Date - 2021-12-15T01:25:03+05:30

జగన్ కేసులను త్వరతగతిన విచారణ చేపట్టాలని టీడీపీ ఎంపీ కనకమేడల డిమాండ్ చేశారు. సీబీఐ, ఈడీ డైరెక్టర్ల పదవీకాలం పెంపు బిల్లు సందర్భంగా...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: జగన్ కేసులను త్వరతగతిన విచారణ చేపట్టాలని టీడీపీ ఎంపీ కనకమేడల డిమాండ్ చేశారు. సీబీఐ, ఈడీ డైరెక్టర్ల పదవీకాలం పెంపు బిల్లు సందర్భంగా రాజ్యసభలో కనమేడల మాట్లాడారు. ప్రజా ప్రతినిధులపై దాఖలైన కేసుల విచారణలో జాప్యం తగదన్నారు. జగన్‌పై దాఖలైన కేసులను సాగదీస్తున్నారో అర్ధం కావడంలేదన్నారు. వీలైనంత త్వరగా కేసులను విచారణ చేపట్టాలని లేదంటే కేసుల నుంచి బయట పడేందుకు జగన్ అధికార దుర్వినియోగానికి పాల్పడే అవకాశం ఉందన్నారు. 

Updated Date - 2021-12-15T01:25:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising