ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రత్యేక హోదాపై లోక్‌సభలో గల్లా జయదేవ్ కీలక వ్యాఖ్యలు

ABN, First Publish Date - 2021-12-15T03:54:13+05:30

లోక్‌సభలో బడ్జెట్ పద్దులపై చర్చలో ఎంపీ గల్లా జయదేవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. 8 ఏళ్లైనా ఏపీకి ప్రత్యేక హోదా ఇంకా పెండింగ్‌లోనే ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: లోక్‌సభలో బడ్జెట్ పద్దులపై చర్చలో ఎంపీ గల్లా జయదేవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. 8 ఏళ్లైనా ఏపీకి ప్రత్యేక హోదా ఇంకా పెండింగ్‌లోనే ఉందని ఆయన తెలిపారు. ‘‘విభజన చట్టంలో మొత్తం 18 హామీలు ఇచ్చారు. ఇప్పటికే ఈ అంశాలను లెవనెత్తాం. బుందేల్‌ఖండ్ తరహా ప్యాకేజీ ఇస్తామని ఇప్పటికీ ఇవ్వలేదు. కడప స్టీల్‌ప్లాంట్‌కు కేంద్రం ఏమీ చేయలేదు. పవర్ కారిడార్‌లో కడప స్టీల్‌ప్లాంట్ కనుమరుగు కాకుండా చూడాలి. ఏపీలో ఇటీవల వచ్చిన వరదల్లో 61 మంది చనిపోయారు. కేంద్రం తక్షణమే ఎన్‌డీఆర్‌ఎఫ్‌ కింద సాయం అందించాలి.’’ అని జయదేవ్ సభ దృష్టికి తీసుకెళ్లారు. 

Updated Date - 2021-12-15T03:54:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising