ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాలేజీలపై ప్రభుత్వ వైఖరేంటి?: ఎమ్మెల్సీ అశోక్‌

ABN, First Publish Date - 2021-12-09T22:10:27+05:30

రాష్ట్ర ప్రభుత్వంపై టీడీపీ ఎమ్మెల్సీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: రాష్ట్ర ప్రభుత్వంపై టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబు మండిపడ్డారు. డీఈడీ కోర్సు, కాలేజీలపై ప్రభుత్వ వైఖరేంటని ఆయన ప్రశ్నించారు. సీఎం నిర్ణయమేంటో తక్షణమే స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. విషయం తెలియక 27వేల మంది దిక్కుతోచని స్థితిలో ఉన్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. 



Updated Date - 2021-12-09T22:10:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising