ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సజ్జల అబద్ధాలు చెప్పటం తగదు: ఎమ్మెల్యే నిమ్మల

ABN, First Publish Date - 2021-11-16T00:46:16+05:30

ప్రజాధనంతో జీతం తీసుకుంటూ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు: ప్రజాధనంతో జీతం తీసుకుంటూ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామక‌ృష్ణారెడ్డి అబద్ధాలు చెప్పటం తగదని టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అన్నారు. కుప్పంలో గెలవడానికి వైసీపీ రూ.100 కోట్లు ఖర్చు చేసిందన్నారు. ఈసీని తమ చేతుల్లో పెట్టుకుని వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారని నిమ్మల ఆరోపించారు. దొంగ ఓట్లపై వైసీపీకే  పేటెంట్ అని ఆయన ఎద్దేవా చేశారు. దొంగ ఓట్ల శాఖ మంత్రిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని నియమించొచ్చని ఆయన సూచించారు. వైసీపీ ప్రభుత్వంపై ప్రజావ్యతిరేకత మొదలైందని నిమ్మల పేర్కొన్నారు. 


Updated Date - 2021-11-16T00:46:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising