ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యావ్యవస్థ భ్రష్టు పట్టింది: ఎమ్మెల్యే నిమ్మల

ABN, First Publish Date - 2021-11-30T21:53:20+05:30

సీఎం జగన్‌పై టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: సీఎం జగన్‌పై టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జగన్‌రెడ్డి నిర్వాకంతో రాష్ట్రంలో విద్యావ్యవస్థ భ్రష్టు పట్టిపోయిందన్నారు. నాణ్యమైన విద్యలభించే రాష్ట్రాల జాబితాలో గతంలో 3వ స్థానంలో ఉన్న రాష్ట్రం, ఇప్పుడు 19వ స్థానానికి చేరిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మద్యంపై ఆదాయం వస్తుందని దాన్ని జగన్ ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నారు. కానీ వ్యవసాయంపై ఆదాయం లేదని రాష్రంలో వరి వేయొద్దనే దుస్థితికి దిగజారిందని ఎమ్మెల్యే నిమ్మల ఆరోపించారు. 



Updated Date - 2021-11-30T21:53:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising