ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పశువుల్లా వైసీపీ ఎమ్మెల్యేల వ్యాఖ్యలు: Anagani

ABN, First Publish Date - 2021-11-20T17:34:58+05:30

అసెంబ్లీలో నిన్న వైసీపీ ఎమ్మెల్యేలు పశువుల్లా మాట్లాడారని టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ విరుచుకుపడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: అసెంబ్లీలో నిన్న వైసీపీ ఎమ్మెల్యేలు పశువుల్లా మాట్లాడారని టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ విరుచుకుపడ్డారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు, భువనేశ్వరి తమకు తల్లిదండ్రుల్లాంటి వరన్నారు. భువనేశ్వరి గురించి కొడాలి నాని  మాట్లాడటం ఏంటని మండిపడ్డారు. ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజమన్నారు. వివేకా హత్య గురించి అసెంబ్లీలో మాట్లాడాలి అని అడగటం తప్పా అని ప్రశ్నించారు. సభ్య సమాజం తలదించుకునేలా వైసీపీ నేతల మాటలు ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. నారా లోకేష్ పుట్టుకపై చరించాలి అని వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఎలా అంటారని మండిపడ్డారు. చంద్రబాబుకు ప్రతి ఒక్కరు అండగా ఉండాలని పిలుపునిచ్చారు. నిన్న అసెంబ్లీలో వైసీపీ వాళ్ళు అన్నీ మాట్లాడి.... రికార్డ్స్‌లో లేకుండా డిలీట్ చేశారని అనగాని సత్యప్రసాద్ తెలిపారు. 

Updated Date - 2021-11-20T17:34:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising