ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గ్రూప్-1 అభ్యర్థుల పోరాటం ఫలించింది: లోకేష్

ABN, First Publish Date - 2021-06-17T03:49:11+05:30

గ్రూప్-1 అభ్యర్థుల పోరాటం ఫలించింది: లోకేష్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: గ్రూప్-1 అభ్యర్థుల పోరాటం ఫలించిందని టీడీపీ నేత నారా లోకేష్ అన్నారు. ఇంటర్వ్యూలు నిలిపివేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేయడం హర్షణీయమన్నారు. గ్రూప్-1 పరీక్షల్లో జగన్‌రెడ్డి అండ్ గ్యాంగ్ అవకతవకలకు పాల్పడ్డారని చెప్పారు. దొడ్డిదారిలో తమ వారికి ఉద్యోగాలు ఇవ్వడానికి చేసిన కుట్ర బహిర్గతమైందని మండిపడ్డారు. విజయానికి ఇది మొదటి మెట్టు, ఆఖరికి న్యాయమే గెలుస్తుందన్నారు. అభ్యర్థులంతా ధైర్యంగా ఉండాలని లోకేష్ సూచించారు. అర్హులైన వారికే ఉద్యోగాలు అనే డిమాండ్‌తో తమ పోరాటం కొనసాగిద్దామన్నారు. 

Updated Date - 2021-06-17T03:49:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising