ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజధాని రైతులకు టీడీపీ నేతల సంఘీభావం

ABN, First Publish Date - 2021-03-09T21:56:50+05:30

రాజధాని రైతులకు టీడీపీ నేతల సంఘీభావం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: రాజధాని రైతులకు తెలుగు రైతు విభాగం అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి నాదెండ్ల బ్రహ్మం సంఘీభావం తెలిపారు. మహిళా దినోత్సవం రోజు మహిళలపై పోలీసులు దాడులు చేయడం హేయమైన చర్యన్నారు. అమరావతి ఉద్యమం మొదలు అయిన రోజు నుంచి రైతులపై పోలీసులు కేసులు పెడుతూనే ఉన్నారని చెప్పారు.  అమరావతి రైతులపై పెట్టిన కేసులు వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. సీఎం జగన్‌కు అన్ని తెలిసి కబుర్లు చెబుతున్నారని మండిపడ్డారు. అమరావతి ఉద్యమంలో చురుగ్గా ఉన్న మహిళలను పోలీసులు టార్గెట్ చేసి దాడి చేస్తున్నారని ఆరోపించారు. అమరావతి ఉద్యమాన్ని నీరుగార్చేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తుందని మర్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, నాదెండ్ల బ్రహ్మం ఆగ్రహం వ్యక్తం చేశారు. 


Updated Date - 2021-03-09T21:56:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising