ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇద్దరు పోలీస్ అధికారులపై చర్యలు తీసుకోవాలి: వర్ల రామయ్య

ABN, First Publish Date - 2021-06-18T02:51:07+05:30

రాష్ట్ర డీజీపీ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య లేఖ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: రాష్ట్ర డీజీపీ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య లేఖ రాశారు. సీఐడీ అడిషనల్ డైరెక్టర్ జనరల్ సునీల్‌కుమార్, కృష్ణా జిల్లా అడిషనల్ ఎస్పీ సత్తిబాబుపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో కోరారు. స్వచ్ఛంద సంస్థను స్థాపించి దళిత యువతను ఉద్రేకపరుస్తున్నారని  రామయ్య పేర్కొన్నారు. రెండు వర్గాల మధ్య వైషమ్యాలు రేకెత్తించే రీతిలో ఉపన్యాసాలిస్తున్నారని ఆ లేఖలో పేర్కొన్నారు. సర్వీస్ కండక్ట్ రూల్స్‌ను ఉల్లంఘించిన ఆ ఇద్దరు పోలీస్ అధికారులపై చర్యలు తీసుకోవాలని వర్ల రామయ్య ఆ లేఖలో పేర్కొన్నారు. 

Updated Date - 2021-06-18T02:51:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising