ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మత్తు పదార్థాలకు కేంద్రంగా ఏపీ: Somireddy

ABN, First Publish Date - 2021-10-25T17:41:24+05:30

రాష్ట్రం మత్తు పదార్థాల కేంద్రంగా మారిందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: రాష్ట్రం మత్తు పదార్థాల కేంద్రంగా మారిందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి అన్నారు. ప్రశ్నించే వారి పైన దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరారు. రాష్ట్రంలో పరిస్థితులు చేయి దాటి పోయాయని అన్నారు. న్యాయ వ్యవస్థపైనా దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. సాధారణ పరిపాలన జరగటం లేదని విమర్శించారు. జగన్ పాలన వదిలేసి ప్రతిపక్ష పార్టీలను లక్ష్యంగా పెట్టుకున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను, రాష్ట్ర ప్రజలను కాపాడాలని రాష్ట్రపతిని కోరబోతున్నామని తెలిపారు. రాష్ట్రం వల్లకాడుగా మారిందని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. 

Updated Date - 2021-10-25T17:41:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising