ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అధికారుల నిర్లక్ష్యంతోనే ఇలాంటి పరిస్థితులు: సోమిరెడ్డి

ABN, First Publish Date - 2021-11-24T22:14:35+05:30

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు జిల్లాలోని ప్రజలు, రైతులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు జిల్లాలోని ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని టీడీపీ నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. జిల్లాలో అపార నష్టం జరిగిందన్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే జిల్లాలో ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయని ఆయన ఆరోపించారు. నెల్లూరు ఇసుక మాఫియా కరకట్టలు ధ్వంసం చేయడం వల్ల వరద ఊర్లపై వరద ఒక్కసారిగా రావడంతో అనేక గ్రామాలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యాయన్నారు. ప్రతి కుటుంబానికి కడపలో 5,800 ఇచ్చినట్టుగా నెల్లూరులో కూడా వరద బాధితులకు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. సీఎం సొంత జిల్లాలోనే 38 మంది వరద నీటికి కొట్టుకొని పోతే ఇంతవరకు జగన్, మంత్రులు వెళ్ళకపోవడం బాధాకరమన్నారు. 



Updated Date - 2021-11-24T22:14:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising