ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా వల్ల మృతి చెందిన వారికి నివాళులర్పించిన టీడీపీ నేత

ABN, First Publish Date - 2021-05-13T01:57:38+05:30

కరోనా వల్ల మృతి చెందిన వారికి నివాళులర్పించిన టీడీపీ నేత

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు: రాష్ట్రంలో ఆక్సిజన్ అందక చనిపోయిన వారి ఆత్మకు శాంతి కలగాలని కర్నూలు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు నివాళులు అర్పించారు. కర్నూలు జిల్లా టీడీపీ ఆఫీసులో సోమిశెట్టి వెంకటేశ్వర్లు కొవ్వొత్తులతో నివాళులు అర్పించారు. మరో వైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ విలయతాండం చేస్తోంది. రోజురోజుకూ కోవిడ్ పాజిటివ్ కేసులు భారీ సంఖ్యలో పెరుగుతున్నాయి. ఏపీలో కోవిడ్ వల్ల మరణాలు కూడా రోజురోజుకూ పెరుగుతుండడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు కరోనా నియంత్రణకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రులు చెబుతున్నారు.

Updated Date - 2021-05-13T01:57:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising