ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రూపాయి కూడా కట్టవద్దు: పట్టాభి

ABN, First Publish Date - 2021-12-10T00:09:58+05:30

జగన్ టోకరా స్కీమ్‌కు పేదలెవరూ రూపాయి కూడా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: జగన్ టోకరా స్కీమ్‌కు పేదలెవరూ రూపాయి కూడా కట్టవద్దని ప్రజలను టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభి కోరారు. పేదల ఇళ్లపై ఉన్న అప్పులను ఈ ప్రభుత్వం ఓటీఎస్ పేరుతో ఎలా తొలగిస్తుందన్నారు. ఇళ్లకు వచ్చి 10వేలు ఇవ్వాలని అడిగే వారిని ప్రజలు నిలదీయాలని పిలుపునిచ్చారు. ఇళ్ల రిజిస్ట్రేషన్లకి వినియోగించే నాన్ జుడీషియల్ పేపర్లపై సీఎం బొమ్మలు, పార్టీ రంగులు ఎలా వేస్తారని ఆయన ప్రశ్నించారు. అసలు వాటికి ఉన్న విశ్వసనీయత ఏంటన్నారు. 



Updated Date - 2021-12-10T00:09:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising