ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తప్పుడు లెక్కలతో ప్రజల్ని మోసం చేస్తున్నారు: పట్టాభి

ABN, First Publish Date - 2021-06-24T01:09:12+05:30

వ్యాక్సినేషన్ విషయంలో తప్పుడు లెక్కలతో ప్రజల్ని మోసం చేస్తున్నారని టీడీపీ నేత పట్టాభి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: వ్యాక్సినేషన్ విషయంలో తప్పుడు లెక్కలతో ప్రజల్ని మోసం చేస్తున్నారని టీడీపీ నేత పట్టాభి ఆరోపించారు. ఇది ఫేక్‌ ప్రభుత్వం, జగన్‌ ఫేక్ ముఖ్యమంత్రి అని పట్టాభి దుయ్యబట్టారు. జూన్ 1 నుంచి 22 వరకు 58 లక్షల 74 వేల 201 డోసులు ఇచ్చామని ప్రభుత్వ తెలిపిందన్నారు. వాస్తవానికి ఇచ్చింది 39 లక్షల 89 వేలు మాత్రమేనని పట్టాభి పేర్కొన్నారు. తామే నెంబర్‌వన్‌ అంటూ ప్రజలను మోసం చేస్తున్నారని పట్టాభి విమర్శించారు. ఫేక్ సీఎంను అంకెలతో సహా రెండ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నామని పట్టాభి తెలిపారు. 

Updated Date - 2021-06-24T01:09:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising