ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మంత్రి వెల్లంపల్లిని బర్తరఫ్‌ చేయాలి: పల్లా శ్రీనివాస్

ABN, First Publish Date - 2021-12-25T02:28:33+05:30

అశోక్‌ను అవమానించడమంటే ఉత్తరాంధ్రను అవమానించడమేనని టీడీపీ నేత పల్లా శ్రీనివాస్‌ అన్నారు. అశోక్‌ గజపతిరాజును ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయనగరం: అశోక్‌ గజపతిరాజును అవమానించడమంటే ఉత్తరాంధ్రను అవమానించడమేనని టీడీపీ నేత పల్లా శ్రీనివాస్‌ అన్నారు. అశోక్‌ గజపతిరాజును టీడీపీ నేతలు కలిశారు. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాస్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో 145 పైగా ఆలయాలపై దాడులు జరిగాయన్నారు. మంత్రి వెల్లంపల్లిని బర్తరఫ్‌ చేయాలని పల్లా శ్రీనివాస్‌ డిమాండ్ చేశారు. 

Updated Date - 2021-12-25T02:28:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising