ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీలో గంజాయి రవాణా రోజురోజుకూ పెరుగుతోంది: chinarajappa

ABN, First Publish Date - 2021-12-02T18:30:58+05:30

రాష్ట్రం నుంచి గంజాయి రవాణా రోజురోజుకూ పెరుగుతోందని మాజీ హోం మంత్రి నిమ్మకాయల చిన రాజప్ప అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: రాష్ట్రం నుంచి గంజాయి రవాణా రోజురోజుకూ పెరుగుతోందని మాజీ హోం మంత్రి నిమ్మకాయల చిన రాజప్ప అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ గంజాయి రవాణాపై గట్టిగా మాట్లాడితే మాజీ మంత్రి ఆనందుబాబుపై కేసు పెట్టే ప్రయత్నం చేసారని మండిపడ్డారు. దేశంలో ఏ రాష్ట్రానికైనా ఏపీ నుంచే గంజాయి వెళ్తోందన్నారు. కేంద్రం లోక్‌సభలో ఇచ్చిన సమాధానం చూస్తే రాష్ట్రం పరిస్థితి అర్ధం అవుతుందని తెలిపారు.  3 ఏళ్లలో ఏపీ నుంచి గంజాయి రవాణా 3 రెట్లు పెరిగిందని పార్లమెంట్‌లోనే చెప్పారన్నారు. గంజాయి రవాణాలో ఉన్న వైసీపీ నేతలను గాలికి వదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉదాసీనత చూస్తే వైసీపీ నేతలు గంజాయి రవాణాలో ఉన్నారని తెలుస్తోందని చినరాజప్ప ఆరోపించారు. 


Updated Date - 2021-12-02T18:30:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising