ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీ నేతలపై మండిపడ్డ టీడీపీ నేత నజీర్

ABN, First Publish Date - 2021-08-03T23:43:41+05:30

వైసీపీ నేతలు, మంత్రుల వ్యవహారశైలిపై టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నజీర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మంగళవారం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖ: వైసీపీ నేతలు, మంత్రుల వ్యవహారశైలిపై టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నజీర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీ నేత గౌతు శీరిషపై సోషల్ మీడియా వేదక ద్వారా అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వ్యక్తిగత జీవితానికి భంగం వాటిల్లే విధంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. మంత్రి అప్పలరాజు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. మహిళ నేతలను కించపరిచే విధంగా మాట్లాడడం సరైన పద్దతి కాదని నజీర్ సూచించారు. 

Updated Date - 2021-08-03T23:43:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising