ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తాడేపల్లిలో జగన్ దాక్కున్నారు: లోకేష్‌

ABN, First Publish Date - 2021-09-01T21:52:42+05:30

పోలవరం నిర్వాసితులకు భయపడి తాడేపల్లిలోని తన ఇంట్లో సీఎం జగన్ దాక్కుంటున్నారని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తూర్పు గోదావరి: పోలవరం నిర్వాసితులకు భయపడి తాడేపల్లిలోని తన ఇంట్లో సీఎం జగన్ దాక్కుంటున్నారని టీడీపీ నాయకుడు నారా లోకేష్‌ ధ్వజమెత్తారు. కేంద్రానికి జగన్ లేఖలు రాసి నిధులు రాకుండా అడ్డుకున్నారని ఆయన ఆరోపించారు. నిర్వాసితుల కోసం సీఎం జగన్ మాట్లాడటం లేదని పార్లమెంట్‌లో చెబుతున్నారన్నారు. నిర్వాసితుల సమస్యలపై అఖిలపక్షంతో భేటీ అవుతామన్నారు. అందరినీ కలుపుకుని ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని లోకేష్‌  హెచ్చరించారు. 

 

 జిల్లాలోని దేవిపట్నం మండలం పెదవేంపల్లిలో నారా లోకేష్ పర్యటన కొనసాగుతోంది. ఈ సందర్భంగా అక్కడి పునరావాస కాలనీని ఆయన పరిశీలించారు. నిర్వాసితుల సమస్యలను లోకేష్ అడిగి తెలుసుకున్నారు. పునరావాస కాలనీల్లో కనీస సౌకర్యాలు లేవంటూ నిర్వాసితులు గగ్గోలు పెట్టుకున్నారు.

Updated Date - 2021-09-01T21:52:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising