ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నీ రాసలీలలు రాష్ట్రమంతా తెలుసు

ABN, First Publish Date - 2021-03-08T09:40:22+05:30

కొడుకును కబ్జాలకు వదిలేసి, మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి లేటు వయస్సులో రాసలీలలు నెరుపుతున్న

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాలినేనిపై టీడీపీ నేత మాణిక్యాలరావు ఫైర్‌  



అమరావతి, మార్చి 7(ఆంధ్రజ్యోతి): కొడుకును కబ్జాలకు వదిలేసి, మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి లేటు వయస్సులో రాసలీలలు నెరుపుతున్న సంగతి రాష్ట్రప్రజలందరికీ తెలుసని టీడీపీ అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యాలరావు ఆరోపించారు. ఒంగోలులో లోకేశ్‌ పర్యటన ఉందంటేనే ఉలిక్కిపడే మంత్రి బాలినేని.. ఇంతకాలం ఏ కలుగులో దాక్కున్నారో? చెప్పాలని ఆదివారం ఓ ప్రకటనలో డిమాండ్‌ చేశారు.   ‘మీ నాయకుడు జగన్‌రెడ్డి ఆర్థిక నేరస్థుడు. తండ్రి నమ్మిన పార్టీని సమాధి చేసిన దుర్మార్గుడు. తల్లినీ, చెల్లినీ చెల్లని చీటీలు చేసి, హైదరాబాద్‌కు పరిమితం చేసిన నీచుడు’ అని విమర్శించారు.  


ప్రజాస్వామ్యం ఖూనీ: చింతకాయల విజయ్‌

పోలీ్‌సస్టేషన్‌ వెనకాలే ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల ఆరోపించారు. వలంటీర్లు డబ్బులు పంచుతున్నారని ఎన్నికల కమిషన్‌కు చెప్పినందుకు ఎన్నికల కమిషన్‌ ముందే తమ పీఆర్వోపై రుత్తల భాస్కరరావు దాడి చేశారన్నారు.  

Updated Date - 2021-03-08T09:40:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising