ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గత అనుభవాలను వైసీపీ నేతలు మర్చిపోయారా?: పిల్లి మాణిక్యరావు

ABN, First Publish Date - 2021-06-19T00:15:39+05:30

గత అనుభవాలను మర్చిపోయి లోకేశ్‌పై వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారని టీడీపీ నేత పిల్లి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: గత అనుభవాలను మర్చిపోయి లోకేశ్‌పై వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారని టీడీపీ నేత పిల్లి మాణిక్యరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. 27 మంది టీడీపీ కార్యకర్తలను చంపినవారిని లోకేశ్ హెచ్చరించడం తప్పా అని  వైసీపీ  నేతలను ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతోందన్నారు. సీఎం పదవి కోసం తండ్రి శవంతో జగన్‌ రాజకీయం చేయలేదా అని ఆయన ప్రశ్నించారు. సొంత బాబాయిని చంపించి, ఆ నేరాన్ని చంద్రబాబుపైకి నెట్టి, ఓట్ల కోసం నీచ రాజకీయాలు చేసింది జగన్ కాదా అని మాణిక్యరావు మండిపడ్డారు.

Updated Date - 2021-06-19T00:15:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising