ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజా సమస్యలపై పోరాటం సాగిస్తాం: లోకేష్

ABN, First Publish Date - 2021-08-29T02:03:07+05:30

ప్రభుత్వ తనను ఎంత ఇబ్బంది పెట్టినా భవిష్యత్తులో ప్రజా సమస్యలపై

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం: ప్రభుత్వ తనను ఎంత ఇబ్బంది పెట్టినా భవిష్యత్తులో ప్రజా సమస్యలపై పోరాటం సాగిస్తామని టీడీపీ నేత నారా లోకేష్ అన్నారు. కనేకల్ పోలీస్‌స్టేషన్ నుంచి మాజీమంత్రి కాలవ శ్రీనివాసులును పోలీసులు వదిలి పెట్టారు. శ్రీనివాసులును టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఫోన్లో పరామర్శించారు. పోలీసులు వ్యవహరించిన తీరును లోకేష్‌కు కాలవ వివరించారు. రాజ్యాంగ విలువలను అధికారులు కాలరాస్తున్నారని లోకేష్ మండిపడ్డారు. ప్రజా సమస్యలపై భవిష్యత్తులో పోరాటం సాగిస్తామని లోకేష్  పేర్కొన్నారు. 

Updated Date - 2021-08-29T02:03:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising