ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హిందువుల ఉత్సవాలపై వైసీపీ సర్కార్ చిన్నచూపు: కోటంరెడ్డి

ABN, First Publish Date - 2021-01-16T01:03:41+05:30

పెన్నానదిలో పుష్కలంగా నీరున్నా, మైపాడు గేటు వద్ద జరిగే తెప్పోత్సవాన్ని అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోలేదని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు: పెన్నానదిలో పుష్కలంగా నీరున్నా, మైపాడు గేటు వద్ద జరిగే తెప్పోత్సవాన్ని అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోలేదని టీడీపీ నేత కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి విమర్శించారు. ఆ ప్రాంతాన్ని సందర్శించి అధికార పార్టీపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందువుల ఆలయాలు, ఉత్సవాలని వైసీపీ ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందని ఆరోపించారు. ఏటా నిర్వహించే తెప్పోత్సవానికి నీరు వదలకపోవడం దారుణం అన్నారు. మురుగునీటిలో పండుగ చేసుకోవాలా? కనీస సౌకర్యాలు కల్పించడంలో మంత్రి అనిల్ విఫలమయ్యారని ధ్వజమెత్తారు. జగన్ మెప్పు కోసమే మురుగునీటిలో తెప్పోత్సవం నిర్వహిస్తున్నారని మండిపడ్డారు.

Updated Date - 2021-01-16T01:03:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising