ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చంద్రబాబుపై కేసు పెట్టడమంటే సుప్రీం ఆదేశాలను ఉల్లంఘించడమే : కాల్వ

ABN, First Publish Date - 2021-05-08T01:03:45+05:30

సీఎం జగన్ తన వైఫల్యాలను కప్పి పుచ్చుకోడానికే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై అక్రమ కేసు పెట్టారని టీడీపీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి : సీఎం జగన్ తన వైఫల్యాలను కప్పి పుచ్చుకోడానికే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై అక్రమ కేసు పెట్టారని టీడీపీ సీనియర్ నేత కాల్వ శ్రీనివాసులు మండిపడ్డారు. కొత్త వైరస్ నుంచి ప్రజలు తమ ప్రాణాలు కాపాడుకోవాలని అప్రమత్తం చేయడం చంద్రబాబు చేసిన తప్పా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నా, జగన్ పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై కేసులు పెట్టి, కరోనా సమాచారాన్ని కప్పిపుచ్చాలనుకుంటున్నారని, ఆయనపై కేసు పెట్టడం సుప్రీం ఆదేశాలను ఉల్లంఘించడమేనని పేర్కొన్నారు. కొత్త స్ట్రెయిన్ ఎన్-440కే వైరస్ కర్నూలు నుంచి వచ్చి ఇప్పుడు దేశమంతా వ్యాపిస్తోందని జాతీయ పత్రికలు, ఛానళ్లు ఘోషిస్తున్నాయని కాల్వ శ్రీనివాసులు పేర్కొన్నారు. 

Updated Date - 2021-05-08T01:03:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising