ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేవీపీకి మాత్రమే తెలుసు: జేసీ దివాకర్‌రెడ్డి

ABN, First Publish Date - 2021-12-15T21:14:22+05:30

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీఎం రోశయ్య కేబినెట్‌లో తాను ఎందుకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీఎం రోశయ్య కేబినెట్‌లో తాను ఎందుకు లేనో కేవీపీ రామచందర్ రావుకి మాత్రమే తెలుసని మాజీ మంత్రి జేసీ దివాకర్‌రెడ్డి అన్నారు. నగరంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రోశయ్య కేబినెట్‌లో మంత్రిగా పనిచేయలేకపోయానన్న బాధ ఇప్పటికీ తనను కలిచివేస్తోందని ఆయన పేర్కొన్నారు. దాదాపు సీఎంలు అందరి దగ్గరా తాను మంత్రిగా పనిచేశానని జేసీ తెలిపారు. 

Updated Date - 2021-12-15T21:14:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising