ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రధానిని జగన్ ఆదర్శంగా తీసుకోవాలి: Jawahar

ABN, First Publish Date - 2021-11-19T17:48:50+05:30

ప్రధాని మోడీని ఆదర్శంగా తీసుకుని సీఎం జగన్ మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని మాజీ మంత్రి, టీడీపీ నేత జవహర్ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ప్రధాని మోడీని ఆదర్శంగా తీసుకుని సీఎం జగన్ మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని మాజీ మంత్రి, టీడీపీ నేత జవహర్ అన్నారు. ప్రతిష్టకు పోకుండా రైతుల త్యాగాలను పరిగణలోకి తీసుకోవాలని, అమరావతే రాజధానిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఇన్సైడర్‌తో కొన్నాళ్ళు, సామాజిక వర్గ రాజధాని అని కొన్నాళ్ళు కాలయాపన చేసింది చాలన్నారు. రైతుల పోరాటమే కాదు... త్యాగాన్ని గుర్తించాలని హితవుపలికారు. దళిత రాజధాని అమరావతిని కొనసాగించాలని జవహర్ పేర్కొన్నారు. 

Updated Date - 2021-11-19T17:48:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising