ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బెదిరింపులతో ఉద్యోగుల హక్కులు ఎలా కాలరాస్తారు?: Jawahar

ABN, First Publish Date - 2021-11-11T16:52:02+05:30

బెదిరింపులతో ఉద్యోగుల హక్కులు ఎలా కాలరాస్తారని టీడీపీ నేత, మాజీ మంత్రి జవహర్ ప్రశ్నించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: బెదిరింపులతో ఉద్యోగుల హక్కులు ఎలా కాలరాస్తారని టీడీపీ నేత, మాజీ మంత్రి జవహర్ ప్రశ్నించారు. కంట్రోల్‌లో ఉండవలసిన అవసరం ఉద్యోగ సంఘ నాయకులకు ఎందుకు వచ్చిందని అన్నారు. సీపీఎస్ పేరుతో ఇంకెన్నాళ్ళు కాలయాపన చేస్తారో జగన్ చెప్పాలని డిమాండ్ చేశారు. పీఆర్సీ ఫిట్మెంట్ 43% కన్నా 1% అయినా ఎక్కువివ్వాలన్నారు. పీఆర్సీ ఒక్కటే కాదు 100 పైగా సమస్యలకు పరిష్కారమెప్పుడో ప్రభుత్వం చెప్పాలని అన్నారు. ఎయిడెడ్ ఉద్యోగుల భవితవ్యం ఏమిటో చెప్పాలన్నారు. ప్రభుత్వంపై మాట్లాడితే ప్రధానోపాద్యయ సంఘ నాయకుడిపై నోటిసులు బెదిరింపు దేనికి సంకేతమని ప్రశ్నించారు. భయం వీడి పోరాడాల్సిన సమయం వచ్చిందని జవహర్ అన్నారు.

Updated Date - 2021-11-11T16:52:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising