ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విశాఖ రైల్వేజోన్‌పై సీఎం, వైసీపీ ఎంపీలు ఎందుకు మాట్లాడరు: గౌతుశిరీష

ABN, First Publish Date - 2021-12-09T19:48:23+05:30

విశాఖ రైల్వేజోన్‌పై సీఎం, వైసీపీ ఎంపీలు ఎందుకు మాట్లాడట్లేదని టీడీపీ నేత గౌతు శిరీష ప్రశ్నించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: విశాఖ రైల్వేజోన్‌పై సీఎం, వైసీపీ ఎంపీలు ఎందుకు మాట్లాడట్లేదని టీడీపీ నేత గౌతు శిరీష ప్రశ్నించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ రైల్వేజోన్‌కు సంబంధించి చంద్రబాబు హయాంలో డీపీఆర్‌ కూడా సిద్ధమైందని... కానీ ఇప్పుడు జోన్‌ లేదని కేంద్రం అనడం బాధాకరమన్నారు. ప్రత్యేక హోదా, రైల్వేజోన్‌లను అటకెక్కించిన కేంద్ర వైఖరిపై ఏపీ బీజేపీ నేతలు ఏం చెబుతారని నిలదీశారు. సీఎం జగన్‌, విజయసాయిరెడ్డి ప్రేమ ఉత్తరాంధ్రపై కాదని... సహజవనరులు, భూములు, ప్రభుత్వ ఆస్తులపైనే వారి ప్రేమ అని గౌతు శిరీష్ వ్యాఖ్యలు చేశారు. 

Updated Date - 2021-12-09T19:48:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising